Monday, January 31, 2011

జగన్ పార్టీకి గ్రీన్ సిగ్నల్?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అన్న పేరుతో మాజీ ఎంపీ వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని ప్రారంభించటానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌గా పార్టీని నమోదు చేయటానికి ఎన్నికల సంఘం అంగీకరించినట్లు తెలిసింది. శివప్ప అనే వ్యక్తి అధ్యక్షుడుగా ఈపార్టీ నమోదయింది. అతి త్వరలోనే ఈ మేరకు అధికార ప్రకటన వెలువడనుంది. జగన్‌ప్రారంభించతలపెట్టిన పార్టీకి గుర్తింపు ఇవ్వవలసిందిగాకోరుతూ ఆయన బాబాయి సుబ్బారెడ్డి గత నెలలోఎన్నికల సంఘానికి దరఖాస్తు దాఖలు చేశారు. మూడు నాలుగు పేర్లను ఎన్నికల సంఘానికి అందచేశారు. కాంగ్రెస్‌తోపాటు వై ఎస్ ఆర్ పేరు కూడా వచ్చే విధంగా పార్టీపేర్లను ప్రతిపాదించినట్లు ఆయన చెప్పిన సంగతి విదితమే.


  రహస్య నివేదికను  శ్రీ క్రిశన  శ్రీకృష్ణ   సీక్రెట్ ను ఎలా చెప్తాం

?

No comments:

Post a Comment